Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ చేస్తే కరెక్ట్.. మేం చేస్తే తప్పా..?: హరీష్ రావు

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (15:54 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేస్తే కరెక్ట్.. మేం చేస్తే తప్పా అని తెలంగాణ మంత్రి హరీష్ రావు అని నిలదీశారు. నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో పథకాల్లో మార్పులు చేశారని హరీష్ రావు చెప్పారు. ప్లానింగ్ కమిషన్‌ను పక్కనబెట్టి నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారని... మరింత బెటర్‌గా ఉండాలనే కోణంలోనే ఈ మార్పులు చేసి ఉంటారని చెప్పారు.
 
తెలంగాణ ప్రభుత్వం కూడా మరింత బాగా ఉండాలనే ఆలోచనతోనే ప్రాజెక్టుల డిజైన్లను మార్చాలని నిర్ణయించిందని... మరి దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు సూచనల మేరకే తెలంగాణలో కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీలు మిత్రపక్షాల కావడమే కారణమన్నారు.

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

Show comments