Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింఛనుదారులకు శుభవార్త చెప్పిన టీసీఎం కేసీఆర్ - ఖాతాలో రూ.3 లక్షలు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (15:26 IST)
పింఛనుదారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. వచ్చే యేడాది నుంచి పీఆర్సీ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 36 సమాన వాయిదాల్లో బకాయిలను చెల్లించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్రవారం జీవో నంబరు 1406ను రిలీజ్ చేసింది. ఈ కారణంగా, 2020 నాటికి రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్ మొత్తం కూడా పెరగనుంది. 
 
ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు. పింఛనుదారులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2020 నుంచి మార్చి 31వ తేదీ 2021 వరకు చెల్లిస్తామని గతంలో ప్రకటించింది. కానీ, తాజా జీవోలో మాత్రం పింఛనుతో పాటు.. గ్రాట్యుటీ బకాయిలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి చెల్లిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం వల్ల జనవరి పింఛనుతో కలుపుకుంటే ప్రతి పింఛనుదారుడికి 1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా లంభించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments