Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెండింగ్ చలాన్లు చెల్లిస్తే డిస్కౌంట్ : హైదరాబాద్ పోలీసుల ప్రకటన

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (17:10 IST)
వాహనదారులకు హైదరాబాద్ నగర పోలీసులు శుభవార్త చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు విధించిన అపరాధ రుసుంను చెల్లించని వారికి ఈ వార్త చాలా మేలుచేస్తుంది. పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి రాయితీని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం మార్చి ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 
 
ఇందులోభాగంగా, ద్విచక్రవాహనదారులకు 25 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు. ఈ అపరాధాన్ని ఆన్‌లైన్ లేదా మీసేవా గేట్‌వేలలో చెల్లించే అవకాశం ఉంది. 
 
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 600 కోట్ల మేరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు మార్చి నెలలో స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టాలని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments