Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెండింగ్ చలాన్లు చెల్లిస్తే డిస్కౌంట్ : హైదరాబాద్ పోలీసుల ప్రకటన

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (17:10 IST)
వాహనదారులకు హైదరాబాద్ నగర పోలీసులు శుభవార్త చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు విధించిన అపరాధ రుసుంను చెల్లించని వారికి ఈ వార్త చాలా మేలుచేస్తుంది. పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి రాయితీని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం మార్చి ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 
 
ఇందులోభాగంగా, ద్విచక్రవాహనదారులకు 25 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు. ఈ అపరాధాన్ని ఆన్‌లైన్ లేదా మీసేవా గేట్‌వేలలో చెల్లించే అవకాశం ఉంది. 
 
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 600 కోట్ల మేరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు మార్చి నెలలో స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టాలని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments