Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ పాఠశాలల్లో కోడింగ్ ట్రైనింగ్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:46 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు.. నాణ్యమైన విద్యను అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. అలాగే, విద్యా విధానంలో కూడా సమూల మార్పులు చేస్తూ వస్తోంది. సరికొత్త విద్యా ప్రణాళికతో ముందుకు పోతోంది. 
 
దీంతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించేందుకు తల్లి తండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ స్కుళ్లపై మరింత దృష్టి పెడుతోంది. తాజాగా ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు మరో శుభవార్త చెప్పింది. 
 
రాష్ట్ర విద్యాశాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మరియు డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ప్రభుత్వ స్కుల్ళల్లో చదివే విద్యార్థులకు కోడింగ్ పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కోడింగ్‌తో పాటుగా ఇతర ప్రయోగాలను చేసేందుకుగానూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది.
 
ఈ పాఠశాలల్లో దాదాపుగా 20 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. దాంతో స్కూళ్ళలో అడ్మిషన్ల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments