Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాసర వద్ద ఎండిపోయిన గోదావరి... పుష్కర స్నానాలు అక్కడ లేనట్టేనా?

Webdunia
బుధవారం, 1 జులై 2015 (10:58 IST)
గోదావరి పుష్కరాలు మరో రెండువారాల్లో జరుగనున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ఉన్న గోదావరి నదిలో ఎడారిని తలపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ పుణ్యస్థలం బాసర వద్ద చుక్కనీరు లేదు. దీంతో టీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైగా ఈ పుష్కరాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాసర వద్ద తలస్నానం చేయనున్నారు. 
 
అయినప్పటికీ అక్కడ చుక్కనీరు లేదు. దీంతో కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద స్నానం చేసేలా కేసీఆర్ షెడ్యూల్‌ను మార్చారు. అదేసమయంలో ఈ పది రోజుల్లో గోదావరి ఎగువప్రాంతాల్లో భారీవర్షాలు పడితేనే నీరు వస్తుంది. నీరు రాకుంటే జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెపుతున్నారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి వద్ద నదిలో పుష్కలంగా నీరుంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. ప్రస్తుతం ఇక్కడ ముమ్మరంగా పుష్కర ఏర్పాట్లు సూగుతున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments