Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గుండెపోటుతో బాలిక మృతి

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (18:38 IST)
ఇటీవలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అనేక మంది చనిపోతున్నారు. వీరిలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అదే జరిగింది. మండలపరిధిలోని కస్నతండ అనే గ్రామంలో గుండెపోటుతో ఓ బాలిక మృత్యువాతపడింది. 
 
ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆవిరేని పద్మ అనే మహిళ కుమార్తె పింకీ (16) అనే బాలిక ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఇటీవలికాలంలో ఈ రాష్ట్రంలో వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్న విషయం తెల్సిందే. కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటులకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments