Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గుండెపోటుతో బాలిక మృతి

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (18:38 IST)
ఇటీవలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అనేక మంది చనిపోతున్నారు. వీరిలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అదే జరిగింది. మండలపరిధిలోని కస్నతండ అనే గ్రామంలో గుండెపోటుతో ఓ బాలిక మృత్యువాతపడింది. 
 
ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆవిరేని పద్మ అనే మహిళ కుమార్తె పింకీ (16) అనే బాలిక ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఇటీవలికాలంలో ఈ రాష్ట్రంలో వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్న విషయం తెల్సిందే. కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటులకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువైంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments