Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్దియా పోరులో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఓటర్లు.. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రిజైన్

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (19:36 IST)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. మొత్తం 150 డివిజన్లకుగాను కేవలం రెండంటే రెండు సీట్లలోనే కాంగ్రెస్ అభ్యర్థులు విజయంసాధించారు. అంటే.. ఈ బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
 
ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదివికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రభావం చూపలేక పోయింది. 
 
ఈ ఎన్నికల్లో  ఆ పార్టీ మూడో స్థానానికి దిగజారగా, బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించారు. ఇది తెరాసకు కూడా మింగుడు పడలేదు. కానీ, జీహెచ్ఎంసీ ఓటర్లు మాత్రం మరోమారు తెరాసకే పట్టంకట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments