Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపెవరిది.. స్టేజ్‌పై దాడికి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ నేత..!

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (23:12 IST)
MLAs fight
రాజకీయ నాయకులు బహిరంగ వేదికపై ఒకరిపై ఒకరు దాడికి దిగిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ నేత నాయకుడు బహిరంగ వేదికపై భౌతిక దాడికి దిగారు. కార్యక్రమం పేరు "గెలుపెవరిది".
 
ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన బహిరంగ చర్చా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకా, తెలంగాణ బీజేపీ నేత శ్రీశైలం గౌడ్ విజయాలు, ఆరోపణలతో దూకుడుగా ప్రచారానికి దిగారు. 
 
BRS ఎమ్మెల్యే వివేకానంద తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలతో ఇది త్వరగా గందరగోళానికి దారితీసింది. వివేకా శ్రీశైలం గౌడ్‌పైకి దూసుకెళ్లాడు. 
 
వారిని నియంత్రించేందుకు పోలీసులు, పలువురు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments