Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ ఎయిర్‌పోర్టులు గ్యాస్ లీక్... ఒకరు మృతి

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (10:52 IST)
హైదరాబాద్ నగరంలో వున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహ కోల్పోయారు. వీరిని విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నర్సింహా రెడ్డి (42) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు బాధితులైన జాకీర్, ఇలియాస్‌లు సురక్షితంగా ఉన్నారు. గ్యాస్ పైప్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నట్టు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments