Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురూ ఏపీని పట్టిపీడిస్తున్న రాక్షసులు: గాలి ముద్దుకృష్ణమ

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (15:46 IST)
టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలంగాణ మంత్రులపై మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాలి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైకాపా అధినేత జగన్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారు ముగ్గురూ ఏపీని పట్టి పీడిస్తున్న రాక్షసులని మండిపడ్డారు.
 
ఇక తెలంగాణ మంత్రులైన కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవితల భవితవ్యంపై గాలి ముద్దుకృష్ణమ జోస్యం చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో కేసీఆర్ పదవి నుంచి తప్పుకుంటే కేటీఆర్ గానీ, కవితగానీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఇక మేనల్లుడు హరీష్ రావును కేసీఆర్ వాడుకుని వదిలేస్తారని గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments