Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు కేజీల బంగారు గాజులా.. ఓలమ్మో.. ఓరబ్బో....!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (14:44 IST)
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నవారిని పట్టుకోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. గత యేడాది అక్టోబరు నెల నుంచి డిసెంబరు నెలాఖరు వరకు దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన 62 కిలోల బంగారాన్ని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విమానాశ్రయంలో నిఘాను మరింత పటిష్టం చేశారు.
 
అయినప్పటికీ.. బంగారు అక్రమ రవాణా ఏమాత్రం తగ్గలేదు. గత వారం కేజీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకోగా, తాజాగా బుధవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మహిళల నుంచి సుమారు ఐదు కిలోల బంగారు గాజులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తెచ్చిన మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments