Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండి సంజయ్ పాదయాత్ర : బీజేపీ - తెరాస కార్యకర్తల ఘర్షణ

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (13:41 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామం పేరుతో కొనసాగిస్తున్న పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, తెరాస కార్యకర్తలు మధ్య ఘర్షణ నెలకొంది. సంజయ్ ప్రసంగిస్తుండగా ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 
 
ప్రస్తుతం ఈ పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా దేవరుప్పలలో బండి సంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక్కరంటే ఒక్కరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు. 
 
దీంతో అక్కడున్న కొందరు తెరాస కార్యకర్తలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందంటూ బండి సంజయ్‌ను నిలదీశారు. ఇది ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments