Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలోకి ఎర్రబెల్లి జంప్... మరో తెదేపా ఎమ్మెల్యే కూడా... తెలంగాణలో తెదేపా ఖాళీయేనా...?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (19:19 IST)
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో గట్టి ఎదురుదెబ్బ తగులబోతోంది. సీనియర్ నాయకుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో తెదేపా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో సహా తెరాసలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం మంత్రి హరీశ్ రావుతో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో తనతో పాటు మరో తెదేపా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
 
గ్రేటర్ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి తెరాసలోకి వెళ్లే నాయకుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఇటీవలే వివేకానంద గౌడ్ తెరాసలో చేరిపోయారు. తెలంగాణలో ప్రజలంతా తెరాసను కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల కోసం తను తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. వరుసగా ఎమ్మెల్యేలు, నాయకులు క్యూ కట్టడాన్ని చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments