Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ.. డ్రగ్స్ కేసులో పూర్తి రికార్డులు ఇవ్వాలి

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (18:27 IST)
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో చాలామంది సినీతారలు ఈడీ ఎంక్వయిరీలో పాల్గొని చివరికి తాము నిందితులము కామని నిరూపించుకున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో అధికారులు సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా తెలంగాణలో మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారు అని.. డ్రగ్ పెడ్లర్ కెల్విన్‌తో లావాదేవీలు కూడా జరిపారు అన్న ఆరోపణలపై గత కొన్ని నెలల నుంచి విచారణ జరుపుతోంది.
 
పూర్తి వివరాలకోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖకు మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూర్తి రికార్డులు ఇవ్వాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు లేఖ రాయడంతో సాక్షులు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, నిందితుల వాంగ్మూలం ఇలా అన్ని వివరాలను తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక త్వరలోనే ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ ను ఈడీ కోరడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments