Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ.. డ్రగ్స్ కేసులో పూర్తి రికార్డులు ఇవ్వాలి

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (18:27 IST)
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో చాలామంది సినీతారలు ఈడీ ఎంక్వయిరీలో పాల్గొని చివరికి తాము నిందితులము కామని నిరూపించుకున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో అధికారులు సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా తెలంగాణలో మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారు అని.. డ్రగ్ పెడ్లర్ కెల్విన్‌తో లావాదేవీలు కూడా జరిపారు అన్న ఆరోపణలపై గత కొన్ని నెలల నుంచి విచారణ జరుపుతోంది.
 
పూర్తి వివరాలకోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖకు మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూర్తి రికార్డులు ఇవ్వాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు లేఖ రాయడంతో సాక్షులు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, నిందితుల వాంగ్మూలం ఇలా అన్ని వివరాలను తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక త్వరలోనే ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ ను ఈడీ కోరడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments