Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో భూకంపం.. రిక్టర స్కేలుపై 4.0గా నమోదు

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (16:37 IST)
తెలంగాణలో భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించింది. రామ‌గుండం, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌ ప్రాంతాల్లో సమీపంలో స్వల్ప భూకంపం వచ్చింది. అక్టోబ‌ర్ 23,2021న మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయింది. 
 
దీంతో జ‌నం జ‌నం కాస్త భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ప‌లు చోట్ల ప‌లువురు భ‌యంతో ప‌రుగులు తీశారు. తెలంగాణలో భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోయినప్పటకీ.. వరుస ప్రకంపనల వల్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments