హైదరాబాద్‌లోనూ బాణాసంచాపై ఆంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 17 నుంచి 20వ తేదీ వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశ

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (07:43 IST)
దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 17 నుంచి 20వ తేదీ వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై బాణాసంచా పేల్చితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 
పర్యావరణ పరిరక్షణ, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాణాసంచా పేలుళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటున్నామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
ఇప్పటికే ఢిల్లీలో టపాసుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నవంబర్ ఒకటో తేదీ వరకు తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెల్సిందే. నిషేధాన్ని సడలించాలని కోరుతూ అమ్మకందారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం ఎలాంటి సడలింపు ఇవ్వలేమని స్ప‌ష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments