Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు పిల్లల్ని ఉరి వేసి చంపుకున్న తల్లి... ఆత్మహత్యాయత్నం

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (22:53 IST)
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగధారపల్లిలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను ఉరి వేసి చంపి ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కడుపున పుట్టిన పిల్లలను ఉరేసి చంపిన ఆ తల్లి చేసిన ఘాతుకం అక్కడ సంచలనం సృష్టించింది. 
 
పిల్లలను చంపిన ఆమె కూడా ఆత్మహత్య చేసుకోబోతుండగా తల్లిని స్థానికులు కాపాడారు. చెన్నమ్మ(5), కుమార్(3), రాణి(2) అనే తన ముగ్గురు పిల్లలకు ఆ తల్లి ఉరివేసి చంపి తాను కూడా చనిపోవాలని చెరువులో దూకింది. స్థానికులు గమనించి ఆమెని కాపాడారు. పిల్లలు ముగ్గురూ మరణించారు. కుటుంబ కలహాల వల్లే ఆ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని చెపుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments