Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కోసం డిపాజిట్​ చేస్తే పాలసీలు చేశాడు

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (17:34 IST)
ఎల్ఐసీలో ఫిక్స్డ్​ డిపాజిట్​ చేస్తానంటూ ఓ ఏజెంట్​ ఎల్​ఐసీ ఖాతాదారులను మోసం చేశాడు. రూ.85వేలను తమకు తెలియకుండానే నాలుగు పాలసీలుగా విభజించాడు.

భద్రాచలంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ బాధితుల కుటుంబం ఆందోళన చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఓ బాధిత కుటుంబం ధర్నా చేసింది.

జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ముస్తఫా 2010లో ఓ ఎల్​ఐసీ ఏజెంట్​ వద్ద రూ.85వేలు ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించుకుని డబ్బు అప్పజెప్పాడు. కానీ ఆ ఏజెంట్ ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయకుండా 4 పాలసీలుగా విభజించి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు.

తమ కూతురు పెళ్లి కోసమని కష్టపడి సంపాదించిన ధనాన్ని 2010లో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయగా.. వాటిని పాలసీలుగా విభజించారని వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించబోమని తెలిపారు. వారికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎల్ఐసీ కార్యాలయంలోని మేనేజర్​తో చర్చించారు.

తమకు న్యాయం చేయాలని... కట్టిన డబ్బులకు వడ్డీ రాకపోయినా అసలు డబ్బులు ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులు ధర్నా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments