Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్ అవుతున్న కేటీఆర్ జోక్... నవ్వకుండా ఉండలేరు..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తుంటారు. అలాగే, సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలోనూ మంచిదిట్ట. దీంతో కేటీఆర్ ట్విట్టర్ ఖాతా

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (08:47 IST)
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తుంటారు. అలాగే, సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలోనూ మంచిదిట్ట. దీంతో కేటీఆర్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మంచి స్పందన వచ్చింది. 
 
ఈ ట్వీట్‌తోపాటు ఆయన పోస్ట్ చేసిన ఓ సందేశాన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. అయితే అది మహిళలపై కాస్త వ్యంగ్యంగా ఉండటంతో మహిళలూ... ఏమీ అనుకోవద్దు అంటీ విజ్ఞప్తి చేశారు. 
 
ఇంతకూ ఆ జోక్ ఏంటంటే… "ఒక వ్యక్తి ఓ స్వామీజీ వద్దకు వెళ్లి స్వామీ నా తప్పులను నేను ఎలా తెలుసుకోవాలి" అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి స్వామీ సమాధానమిస్తూ, "నీ భార్య చేసిన ఒక తప్పును గుర్తించి.. దాన్ని సరిదిద్దుకొమ్మని ఆమెకు చెప్పు.. ఆ తర్వాత నీ తప్పులే కాదు నీ కుటుంబం తప్పులతో పాటు బంధువుల తప్పులు చివరకు నీ స్నేహితుల తప్పులు కూడా ఆమె ద్వారా ఈజీగా తెలుస్తాయి" అంటూ సమాధానమిస్తాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments