Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత దేహాలకు కూడా కరోనా వైరస్ టెస్ట్ చేయాల్సిందే

Webdunia
గురువారం, 14 మే 2020 (17:32 IST)
కొద్ది వారాల క్రితం మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. చనిపోయిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
చనిపోయిన వారికి పరీక్షలు చేయకపోతే 3వ స్టేజీకి వెళ్లే ప్రమాదం ఉందని పిటీషనర్ వాదన. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్ట్ మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో నివేదించాలని కోర్టు ఆదేశించింది. 
 
ఈ నెల 26వ తేదీ వరకు స్పష్టమైన నివేదికను సమర్పించాలని ఆజ్ఞాపించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుండగా, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

నిత్యామీనన్ ను స్పూర్తిగా తీసుకుని తమ్ముడులో నటించా : వర్ష బొల్లమ్మ

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

వెండితెరపై కళ్యాణ్ బాబు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments