Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత దేహాలకు కూడా కరోనా వైరస్ టెస్ట్ చేయాల్సిందే

Webdunia
గురువారం, 14 మే 2020 (17:32 IST)
కొద్ది వారాల క్రితం మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. చనిపోయిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
చనిపోయిన వారికి పరీక్షలు చేయకపోతే 3వ స్టేజీకి వెళ్లే ప్రమాదం ఉందని పిటీషనర్ వాదన. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్ట్ మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో నివేదించాలని కోర్టు ఆదేశించింది. 
 
ఈ నెల 26వ తేదీ వరకు స్పష్టమైన నివేదికను సమర్పించాలని ఆజ్ఞాపించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుండగా, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments