Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయాలి.. కాంగ్రెస్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రావిరాలలో బుధవారం పీసీసీ నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తుక్కుగూడ పరిధిలోని రావిరాలలో సభను నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. 
 
2014 నుంచి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతోందని, ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్మరించారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారన్నారు. 
 
దళిత గిరిజనుల ఆత్మగౌరవం కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రావిరాలలో జరిగే సభకు కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, రేవంత్‌ అభిమానులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments