Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మేల్యే శోభకు రూ.40కోట్ల ఆస్తులెక్కడివి? కేసీఆర్‌కు ఫ్యాక్స్ పంపించాం

ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కా

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:31 IST)
ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2014 ఏప్రిల్‌లో ఎన్నికల అఫిడవిట్‌లో బొడిగె శోభ ఆస్తుల విలువ రూ.రెండు కోట్ల లోపేనని గుర్తు చేశారు. 
 
అప్పుడు టీవీఎస్‌ బైక్‌, ఇండికా కారు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు వారి ఆస్తులు రూ. 40కోట్ల వరకు చేరాయని ఆరోపించారు. ఈ ఆస్తులు ఆమెకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆమె ఆస్తుల వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి సీబీఐ, ఏసీబీ, కోర్టులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు శోభ ఆస్తుల వివరాలను ఫ్యాక్స్ ద్వారా పంపామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments