జగిత్యాలలో కేసీఆర్ పర్యటన.. భారీ బహిరంగ సభ..

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (12:53 IST)
సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించనున్నారు. జగిత్యాలలో తెరాస పార్టీ కార్యాలయంలో పాటు వైద్య కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆపై నిజామాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజలను ఉద్దేశంచి ప్రసంగిస్తారు. 
 
మధ్యాహ్నం 3 గంటలకు ఈ బహిరంగ సభ జరుగుతుంది. ఇక కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రధాన రహదారులు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. 30 ఎకరాల్లో నిర్వహించే భారీసభకు రెండు లక్షల మందికిపైగా తరలిరానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో నిధి అగర్వాల్.. ఆసక్తికర ఫోటో షేర్

టైమ్ మెషీన్‍‌లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారు : అనిల్ రావిపూడి

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు

మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం

తర్వాతి కథనం
Show comments