Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ పీఆర్వోపై వేటు, దూసుకెళ్తున్న ఆస్తుల వలనే...

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (18:05 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పిఆర్వో విజయ్ కుమార్ పైన వేటు పడింది. పీఆర్వో అయిన తర్వాత ఆయన సంపాదించిన ఆస్తులపై ఇంటిలిజెన్స్ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఒక నివేదిక సమర్పించింది.
 
దీని ఆధారంగా చేసుకొని వెంటనే పిఆర్ఓని తొలగించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ శాఖలో ఉన్న జనరల్ మేనేజర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. విజయ్ కుమార్‌ను తొలగించడంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments