మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (13:26 IST)
కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్‌‍లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు చెప్పినట్టుగా ఆరోగ్య సూత్రాలు పాటించి, కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 
 
కాగా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వైరస్ సోకినట్టు చిరంజీవి తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే, మరో హీరో శ్రీకాంత్ కూడా ఈ వైరస్ బారినపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments