Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంటినొప్పితో బాధపడుతున్న సీఎం కేసీఆర్.. నేడు ఢిల్లీకి

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (12:58 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ పంటినొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇందు కోసం గాను కేసీఆర్ మరోసారి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన బయలు దేరనున్నారు. కాగ గత నెల క్రితం కూడా చికిత్స కోసం తన భార్యతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రాష్ట్ర రాజకీయాలపై కూడా దృష్టి సారించారు.
 
అయితే బుధవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం తిరిగి ఎప్పుడు వస్తారనే సమాచారం మాత్రం లేదు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం కేసీఆర్ ఇటివలే మరోసారి తన మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. దీంతో తాను సైతం ఢిల్లీకి వెళతారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం వెళ్లలేదు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments