Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంటినొప్పితో బాధపడుతున్న సీఎం కేసీఆర్.. నేడు ఢిల్లీకి

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (12:58 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ పంటినొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇందు కోసం గాను కేసీఆర్ మరోసారి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన బయలు దేరనున్నారు. కాగ గత నెల క్రితం కూడా చికిత్స కోసం తన భార్యతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రాష్ట్ర రాజకీయాలపై కూడా దృష్టి సారించారు.
 
అయితే బుధవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం తిరిగి ఎప్పుడు వస్తారనే సమాచారం మాత్రం లేదు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం కేసీఆర్ ఇటివలే మరోసారి తన మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. దీంతో తాను సైతం ఢిల్లీకి వెళతారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం వెళ్లలేదు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments