Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు తొలగిస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్... శంకర్రావు

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (09:04 IST)
ట్యాంక్ బండ్ మీద వున్న విగ్రహాలలో కొన్నింటిని తొలగించే ఆలోచన వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు మండిపడ్డారు. ట్యాంక్ బండ్ పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సమంజసమైన విషయం కాదని, ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణకు చెందిన మహామనిషుల విగ్రహాలు పెట్టాలని సూచించారు.
 
కేసీఆర్ వ్యాఖ్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర విఘాతం కలుగుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఉన్న విగ్రహాలను తొలగించకుండానే తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీమాంధ్రకు చెందిన ప్రముఖుల విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం జరుగుతుందన్నారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. తెలుగువారి మధ్య విద్వేషాలు మంచిది కాదన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments