Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌పై ఎన్వీ రమణ ఆగ్రహం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (21:24 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసే ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, తెలంగాణ సీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలతో పాటు హైకోర్టు జారీచేసిన ఆదేశాలను అమలు చేయకుండా సోమేశ్ కుమార్ పెండింగ్‌లో పెండుతున్నారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వుందన్నారు. కానీ, ఆ నిర్ణయాలను అమలు చేయకపోవడం వల్ల కోర్టుల్లో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments