Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌పై ఎన్వీ రమణ ఆగ్రహం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (21:24 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసే ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, తెలంగాణ సీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలతో పాటు హైకోర్టు జారీచేసిన ఆదేశాలను అమలు చేయకుండా సోమేశ్ కుమార్ పెండింగ్‌లో పెండుతున్నారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వుందన్నారు. కానీ, ఆ నిర్ణయాలను అమలు చేయకపోవడం వల్ల కోర్టుల్లో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments