Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుండి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (13:08 IST)
కరోనా వైరస్ నివారణలో భాగంగా రేపటి నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు తెలిపారు. కోవిడ్ 19 వైరస్(కరోనా వైరస్) కారణంగా మార్చి 19 నుండి 25వ తేదివరకు ఆలయాన్ని మూసివేస్తున్నామని అన్నారు. 
 
అయితే ఈ వారం రోజులు.. స్వామి వారి ఆరాధన రోజు జరుగుతుంది కానీ భక్తులకు మాత్రం అనుమతి లేదని ఆయన అన్నారు. దేవాలయ అర్చకులు పవన్ ఈ విషయంపై మాట్లాడుతూ ప్రధాన అర్చకుల ఆదేశాల మేరకు రేపటి నుండి ఆలయం మూసి ఉంటుందని చెప్పారు. 
 
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్టళ్లు మూసి వేయడం జరిగిందని,  వైరస్ ప్రభావం ఉన్నందున దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నామని అన్నారు.
 
ఈ నిర్ణయంపై దేవాలయానికి వచ్చే భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గుడికి చాలా మంది భక్తులు  వస్తారని అందువలన వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments