Webdunia - Bharat's app for daily news and videos

Install App

బకెట్ నిండా నీరు.. పడిపోయిన చిన్నారి.. గమనించకపోవడంతో?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (16:26 IST)
నిజామాబాద్‌ జిల్లాలో ఓ చిన్నారి నీటి బకెట్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఎత్తోండ గ్రామానికి చెందిన కేశవ్, గంగామణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 
 
సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్న కుమార్తె వేదశ్రీ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్‌లో పడిపోయింది. 
 
బకెట్ నిండా నీరు ఉండటంతో అందులో మునిగింది. చిన్నారి బకెట్‌లో పడటాన్ని ఆలస్యంగా గమనించిన కుటుబంసభ్యులు.. వెంటనే కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
అక్కడ నుంచి పరిస్థితి విషమించడంతో బోధన్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments