Webdunia - Bharat's app for daily news and videos

Install App

బకెట్ నిండా నీరు.. పడిపోయిన చిన్నారి.. గమనించకపోవడంతో?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (16:26 IST)
నిజామాబాద్‌ జిల్లాలో ఓ చిన్నారి నీటి బకెట్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఎత్తోండ గ్రామానికి చెందిన కేశవ్, గంగామణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 
 
సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్న కుమార్తె వేదశ్రీ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్‌లో పడిపోయింది. 
 
బకెట్ నిండా నీరు ఉండటంతో అందులో మునిగింది. చిన్నారి బకెట్‌లో పడటాన్ని ఆలస్యంగా గమనించిన కుటుబంసభ్యులు.. వెంటనే కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
అక్కడ నుంచి పరిస్థితి విషమించడంతో బోధన్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments