Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి ఫ్యామిలీతో చంద్రబాబు ఫోటో... తాతా ఎన్టీఆర్ స్ఫూర్తితో వస్తున్నా...

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (21:04 IST)
సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్‌ వేయనున్నారు. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు ఆమె మాట్లాడారు. నా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించి తాత ఎన్టీఆర్‌, నాన్న హరికృష్ణ, మావయ్య చంద్రబాబుల స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. 
 
తనపై నమ్మకంతో టికెట్‌ ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని నా చిన్ననాటి ఆశయమని తాత ఎన్టీఆర్, హరికృష్ణను రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ కుటుంబం నుంచి అందరి ఆమోగ్యంతోనే తాను పోటీచేస్తున్నానని చంద్రబాబు ఆశీస్సులతో ప్రజల్లోకి వెళ్తానని తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి కష్టాలనైనా ఎదురుకుంటానన్నారు సుహాసిని.
 
అయితే చంద్రబాబును సుహాసిని కలిసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో నందమూరి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments