Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాలు చదువుతూ.. మంగళసూత్రాన్ని చోరీచేసిన పురోహితుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 మే 2021 (08:17 IST)
మెదక్ జిల్లాల్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. పెళ్ళిని నిర్వహించాల్సిన పూజారే మంగళసూత్రాన్ని దొంగిలించాడు. పెళ్లి మంత్రాలు చదువుతూ సందట్లో సడేమియాలా... మూడు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసి తన చొక్కా జేబులో వేసుకున్నాడు. ఈ విషయం పెళ్లి వీడియోలో బయటపడింది. ఆ తర్వాత పెళ్లింటివారు ఫిర్యాదు ఆ పురోహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణంలో పెళ్లిని జరిపించేదుకు పురోహితుడు సిద్ధమయ్యాడు. మంత్రాలు చాలా వేగంగా చదువుతున్నాడు. ఈ క్రమంలో ముహూర్త సమయం సమీపిస్తోంది. ఇంతలోనే మంగళసూత్రం కనిపించకుండా పోయింది. దీంతో పెళ్లి కుటుంబాల సభ్యులంతా గబారా పడ్డారు. తెచ్చిన మంగళసూత్రం ఎలా మాయమైందంటూ వారు ఒకరిని ఒకరు ప్రశ్నించుకోసాగారు. 
 
చివరకు మంగళసూత్రం లేకుండానే పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టించి వధువు మెడలో మూడుముళ్లు వేయించాడు పురోహితుడు. అయితే, ఈ పురోహితుడి చేతివాటం పెళ్లి వీడియోలో రికార్డు అయింది. దీనిపై పెళ్లి ఇంటివారు తుఫ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments