Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (09:59 IST)
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా, ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగాలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే, బీజేపీ బహిష్కృత నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌తో పాటు మొత్తం 30 మందిపై ఈ కేసులు నమోదు చేశారు. 
 
వివాదాస్పద మతపెద్ద స్వామి యతి నర్సింగానంద్, బీజేపీ మాజీ అధికారప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ నవీన్ జిందాల్‌తో సహా మొత్తం 31 మంది పేర్లను పోలీసులు చేర్చారు. ఇందులో ఢిల్లీకి చెందిన జర్నలిస్టు సవా సఖీలు కూడా ఉన్నారు. 
 
వీరిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 153 (అంతరాయం కలిగించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం) 295 (ఏదైనా వర్గానికి చెందిన మతాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో ప్రార్థనా స్థలంపై దాడి చేయడం లేదా అపవిత్రం చేయడం), 505 (ప్రజా దురాచారానికి అనుకూలమైన ప్రకటనలు) కింద కేసులు నమోదు చేయబడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments