Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుల్బర్గా వెళుతున్న కారులో మంటలు - ప్రయాణికులు సురక్షితం

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (15:51 IST)
హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళుతున్న కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లాలో జరిగింది. 
 
జిల్లాలోని కొడంగల్ మండలం కస్తూర్‎పల్లి వద్ద హైదరాబాద్ నుంచి గుల్బార్గా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును ఆపివేశాడు. 
 
అందులో ఉన్నవారంతా కిందికి దిగడంతో అంతా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments