Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (12:39 IST)
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో బుధవారం బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు రాజీవ్ గాంధీ నగర్‌లో ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
వరంగల్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బస్సు పాదచారులపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. 
 
బాధితులను కిందపడేసి బస్సు డ్రైవర్‌ వాహనాన్ని ఆపలేదు. బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతులను రాజవ్వ, లచ్చవ్వగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments