బస్సును 80 కి.మీ వేగంతో నడుపుతూ సెల్ ఫోన్ టాక్... (Video)

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (11:19 IST)
గురువారం సాయంత్రం నాలుగు గంటల 40 నిమిషాలకు నారాయణపేట ఆర్టీసీ డిపోకు చెందిన TS 06 UA 9059 ఆర్టిసి బస్సు నారాయణపేట నుంచి హైదరాబాద్ వస్తుంది. షాద్ నగర్ బైపాస్ వద్ద ఆర్టీసీ డ్రైవర్ సుమారు ఐదు నిమిషాలు సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసాడు. ఆ సమయంలో బస్సు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
 
బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటీవలే ఉప్పల్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బైకున ఢీ కొట్టాడు. ఈ ఘటనలో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువ జంట దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయినా ఆర్టీసీ డ్రైవర్‌లో మార్పు రాకపోవడం గమనార్హం. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments