Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని బాలుడు... ఎక్కడ?

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:40 IST)
హైదరాబాద్ నగరంలో 12 యేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు రాత్రంతా గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. 
 
నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపుతోంది. రాత్రంతా గాలించినప్పటికీ ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కిడ్నాప్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 
 
అదృశ్యమైన బాలుడి పేరు సాయిచరణ్. బుధవారం రాత్రి చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments