Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని బాలుడు... ఎక్కడ?

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:40 IST)
హైదరాబాద్ నగరంలో 12 యేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు రాత్రంతా గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. 
 
నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపుతోంది. రాత్రంతా గాలించినప్పటికీ ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కిడ్నాప్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 
 
అదృశ్యమైన బాలుడి పేరు సాయిచరణ్. బుధవారం రాత్రి చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments