Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం: బొంతు రామ్మోహన్‌

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (10:45 IST)
తెలంగాణ భవన్‌లో రాష్ట్రమంత్రులు, తెరాస కార్పొరేటర్లు గురువారం ఉదయం సమావేశమయ్యారు. మేయర్‌ ఎన్నికపై కార్పొరేటర్లకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్‌ మీడియాతో మాట్లాడుతూ... మేయర్‌గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సీఎం మార్గదర్శకత్వంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం సీఎం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నగరంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామని తెరాస మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన బొంతు రామ్మోహన్ వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments