Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కేసీఆర్‌కు కొడుకుతో సన్ స్ట్రోక్ మొదలైంది.. బండి సంజయ్

Webdunia
బుధవారం, 18 మే 2022 (10:55 IST)
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు పార్టీ చీఫ్ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయ్యిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
 
తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్‌చార్జీల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌కు కొడుకుతో సన్ స్ట్రోక్ స్టార్ట్ అయ్యిందన్నారు. 
 
కేటీఆర్ అహంకారంతో, ఖండకావరంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్‌ను చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తర్వాత అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments