Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప స్వామిపై కామెంట్లు చేస్తే అలా వదిలేస్తారా?

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (10:12 IST)
అయ్యప్ప స్వామి, విష్ణువుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. 
 
ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ షేర్ చేసిన వీడియోలో పోలీసులను ప్రశ్నించారు. వారి వసూళ్లకు పోలీసులకు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. 
 
హిందూ దేవుళ్లను అవమానించిన ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్పపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేపడతామన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments