Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ ఇంటర్ ''ద్వితీయ'' ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:20 IST)
తెలంగాణ రాష్ట్రలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ప్రధమ సంవత్సరం లాగానే ఈ పరీక్షల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు. ఈ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హైదరాబాదులో సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. 
 
ఈ పరీక్షలకు ఒకేషనల్ రెగ్యులర్‌లో 3,78,973 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,32,742 మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 61.41గా ఉందని చెప్పారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే 66.86 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారని కడియం వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments