Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ రాష్ట్ర సమితి ఆదాయం రూ.37 కోట్ల నుంచి రూ.218 కోట్లకు పెరుగుదల

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (10:27 IST)
ఇటీవల భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆదాయం భారీగా పెరిగిపోయింది. బీఆర్ఎస్ ఆదాయం గత 2021-22 సంవత్సరంలో కేవలం 37.65 కోట్ల రూపాయలుగా ఉంటే ఇపుడు అది ఏకంగా రూ.218.11 కోట్లకు పెరిగింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టులో పేర్కొది. 
 
ఈ నివేదిక ప్రకారం ఈ యేడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్ల ఆదాయాన్ని తెరాస సేకరించింది. అలాగే, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ నివేదికలో పేర్కొంది. పార్టీ మొత్తం ఆస్తుల విలువ యేడాదిలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరింది.
 
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో12 నెలలకు మించి కాలపరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో ఆ పార్టీకి 2022 మార్చి 31వ తేదీ నాటికి రూ.451 కోట్లు దాచింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.256 కోట్లుగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments