Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాచలం ముంపు సమస్యని పరిష్కరించాలి: బీజేపీ నేత

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:30 IST)
కృష్ణా జలాల విషయంలో రాజకీయ అంశాలు ప్రక్కన పెట్టి...చట్టబద్దంగా వ్యవహరించాలని బీజేపీ నేత పోంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కూర్చుని మాట్లాడుకుంటే నీటి వివాదం పరిష్కారం అవుతుందని తెలిపారు.

పోలవరానికి వ్యతిరేకం కాదు కానీ...భద్రాచలం ముంపు సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నదులు అనుసంధానం దిశగా ప్రధాని యోచిస్తూన్నారన్నారు. థర్డ్ వేవ్ రాకుడదు అంటే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని... వ్యాక్సినేషన్ చెయ్యించుకోవాలని సుధాకర్ రెడ్డి సూచించారు.

మెదక్ జిల్లాలో కుండపోతగా వర్షం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. బుధవారం అర్ధరాత్రి మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది.

దీంతో పలు కాలనీలో జలమయమయ్యాయి. వరద జిల్లాలోని చేగుంట మండలంలో అత్యధికంగా 22.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, శివంపేట 14.3, తూప్రాన్ 12.7, వెల్దుర్తి 9.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

Rasi kanna: శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలతో లవ్ యు2 అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments