Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం సీఎంపై రగడ: ప్రధాని వెంటనే బర్తరఫ్ చేయాలి

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (12:01 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భువనగిరి టౌన్  పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దేశంలో ప్రజలు తల దించుకుని విధంగా  రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ తరుపున నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. తెలంగాణలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామన్నారు.  
 
అస్సాం సీఎంకు నోటీసులు జారీ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి హిమంత శర్మను మోడీ వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. అస్సాం సీఎంపై కోర్టులో కేసు కూడా వేస్తామన్నారు. 
 
రాహుల్ గాంధీ నాన్న, తాతలు దేశం కోసం త్యాగాలు చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. పదవులు తృణ ప్రాయంగా వదులుకున్నారనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పుకొచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments