Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌కు కౌంటరిచ్చిన అసదుద్ధీన్ ఓవైసీ.. హైదరాబాద్ నుంచి...

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (11:46 IST)
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలలో విమర్శలు, ప్రతివిమర్శలతో దూసుకుపోతున్నారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎంఐఎం డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పనిచేస్తున్నదని, కాంగ్రెస్‌ను ఓడించడానికి దేశవ్యాప్తంగా పోటీచేస్తున్నదని రాహుల్ ఆరోపించారు. 
 
ఇందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు. దానికి ప్రతిగా తాము యూపీఏకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు ఇచ్చారని అసదుద్దీన్‌ కౌటర్‌ ఇచ్చారు. దమ్ముంటే రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌లో పోటీచేయాలని సవాల్‌ విసిరారు. అప్పుడు ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments