Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం, ముగ్గురు మృతి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:35 IST)
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు లింగపల్లి నుంచి కోఠి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని  ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments