Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో చెట్ల కిందనే ఏపీ జర్నలిస్టులకు చోటు..!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (12:15 IST)
ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ కవర్ చేసే మీడియా వారికి సి బ్లాక్ ఎదురుగా మీడియా లాంజ్ ఉండేది. అది కూడా పాత్రికేయ మిత్రులు, కెమెరా‌మెన్లు  ముఖ్యమంత్రులుకూ, అధికారులకూ మొరపెట్టుకోగా రోశయ్య హయాంలో మీడియా లాంజ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మీడియా లాంజ్ తెలంగాణా సెక్రటేరియట్‌కు కేటాయించగా.. ఏపీ సెక్రటేరియట్ మీడియాలకు కనీసం ఒక రూం కూడా కేటాయించలేదు. 
 
ఏపీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మీడియా పాయింట్‌తో పాటు పబ్లిసిటీ సెల్ లేక పోవడంతో ఎల్ బ్లాక్ మందు చెట్ల క్రింద మీడియా ప్రతినిధులు పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పడింది. స్వయంగా ముఖ్యమంత్రితో పాటు సీఎస్‌లు మీడియాకు కనీస సౌకర్యాలు కేటాయించాలని సూచించినా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సైతం చెట్ల కిందే కూర్చుంటున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments