Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (10:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ప్రయాణికులకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. ఇందులోభాగంగా ఆయన మరో ఆఫర్‌ను ప్రకటించారు. ప్రయాణికులను ఆకట్టుకునేదుకు వివిధ రకాలైన విన్నూత్న పథకాలను చేపడుతున్నారు. ఇందులోభాగంగా, మరో ఆకర్షణీయమైన స్కీన్‌ను ఆయన ప్రవేశపెట్టారు. 
 
ఇందులోభాగంగా, 250 కిలోమీటర్లకు పైగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ముందుగా టిక్కెట్ రిజర్వు చేసుకునే ప్రయాణికులు వారి ఇంటి వద్ద నుంచి బోర్డింగ్ పాయింట్ వరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. జంట నగరాల్లో ప్రయాణానికి ముందు 2 గంటలు, ప్రయాణం తర్వాత 2 గంటల సమయం వరకు ఈ అవకాశం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments