Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి వివాహితకు ఫోన్‌లో వేధింపులు.. భర్త డౌట్.. షీ టీమ్స్ సాయంతో?

టెక్నాలజీ పెరిగే కొద్దీ జరిగే మేలేంటోననే విషయాన్ని పక్కనబెడితే.. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. హైదరాబాదుకు చెందిన ఓ యువతి సెల్ ఫోన్‌ ద్వారా వేధించిన వ్యక్తిపై షీ టీమ

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (17:09 IST)
టెక్నాలజీ పెరిగే కొద్దీ జరిగే మేలేంటోననే విషయాన్ని పక్కనబెడితే.. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. హైదరాబాదుకు చెందిన ఓ యువతి సెల్ ఫోన్‌ ద్వారా వేధించిన వ్యక్తిపై షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. షీ టీమ్‌కు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫోన్ నెంబర్ ఆధారంగా అతడిని షీ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన బాబాజాన్ అనే వ్యక్తి ఫోన్ చేసి మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు.
 
ఈ క్రమంలో హైదరాబాదుకు చెందిన బాధితురాలు అతడికి ఫోనులో చిక్కింది. ఫోనులో వేధింపులు, అసభ్య పదజాలంతో నిత్యం వేధించడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టుకు అనంతరం అతని వద్ద పోలీసులు జరిపిన దర్యాప్తులో సదరు వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందిన వాడని తేలింది. ఇతడి పేరు బాబాజాన్ అని, కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడని, మహిళలను ఫోను వేధించేవాడని తెలిసింది
 
ఈ క్రమంలోనే హైదరాబాదుకు చెందిన బాధితురాలికి అర్థరాత్రి పూట ఫోన్ చేసేవాడు. దీంతో బాధితురాలి భర్త ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయి. దీంతో బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments