Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా 'టి'లో కాలుపెట్టారు... డబ్బులిస్తున్నా కేసీఆర్ టాయిలెట్స్ కట్టించడంలేదు...

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ గ్రామీణ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ప్రారంభించారు. ఇక్కడ కూడా అదే సెంటిమెంటును బయటకు తీశారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు

Amit shah
Webdunia
సోమవారం, 22 మే 2017 (21:49 IST)
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ గ్రామీణ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ప్రారంభించారు. ఇక్కడ కూడా అదే సెంటిమెంటును బయటకు తీశారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామంలో పర్యటన సందర్భంగా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని ప్రభుత్వం ఖర్చు చేయడంలేదనీ, కేంద్ర పథకాలు కిందస్థాయికి చేరడం లేదనటానికి మరుగుదొడ్లు లేకపోవడమే నిదర్శనమన్నారు. 
 
ప్రధాని మోదీ అందరి అభివృద్ధి కోసం పని చేస్తున్నారనీ, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments